Mahesh Babu sarkaru vaari paata movie getting divide talk only because of one political dialogue | నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపయోగించే డైలాగ్ను సర్కారువారిపాట సినిమాలో మహేష్బాబు ఉపయోగించారు. కథాంశం ప్రకారం ఆ డైలాగ్ పెట్టామని, ఆ సందర్భంలో అంతకన్నా మంచి డైలాగ్ ఉండదని, మహేష్బాబుతోపాటు దర్శకుడు పరశురాం కూడా చెప్పారు. ఇప్పుడు ఆ డైలాగే సర్కారువారిపాట కొంప ముంచింది. సినిమా రాజకీయ ఊబిలో చిక్కుకుంది. <br /> <br />#maheshbabu <br />#sarkaruvaaripaata <br />#tollywood <br />#janasena <br />#ysjagan